కైరా అద్వాని
Born on 31 Jul 1992 (Age 31) ముంబాయి
కైరా అద్వాని బయోగ్రఫీ
కైరా అలియా అద్వానీ1992 జూలై 31న ముంబాయిలో జన్మించారు. కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తల్లిదండ్రులు జగదీప్ అద్వాని, జెనీవీ జాఫ్రే. ఈమె హిందిలో ఫగ్లీ చిత్రంతో చిత్రపరిశ్రమకి తొలి పరిచయం అయ్యారు. 'ఎం.ఎస్.ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' సినిమాతో గుర్తింపుతెచ్చుకున్నారు.
2017 తెలుగులో అరంగేట్రం చెసింది. ఆమె మహేష్ బాబు సరసన మొదటి తెలుగు చిత్రం భారత్ అనే నేనులో నటించింది.
సంబంధిత వార్తలు