దిల్ రాజుపై నిషేధం?

By Staff

ఎ.పి.ఫిలిం ఛాంబర్..ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై బ్యాన్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణంయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఆ మధ్య మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్ కి సినిమాకు సంభందించిన ఏ విషయంలోనూ సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు తన జోష్ చిత్రం ఆడియో పంక్షన్ లైవ్ ని మాటీవీకి ఇవ్వటంతో ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్స్ కి పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్ గా యాక్షన్ తీసుకోవటానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. అయితే మగధీర ఆడియో పంక్షన్ కూడా మాటీవీలో లైవ్ ఇవ్వటంతో అల్లు అరవింద్ పై యాక్షన్ తీసుకున్న తర్వాతే ఈ మేటర్ తేల్చాల్సి ఉంటుందని కొందరు సీనియర్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X