For Daily Alerts
Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సురేష్ బాబుకీ, పూరి జగన్నాధ్ కి మధ్య విభేధాలు
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం సురేష్ బాబు కుమారుడు రాణా హీరోగా నేనూ నా రాక్షసి చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రషెష్ చూసిన సురేష్ బాబు కొన్ని మార్పులు చెప్పి రీషూట్ చేయమని పురమాయించాడని సమాచారం. ఆ విషయాన్ని నిర్మాత బుజ్జి(నల్లమలుపు శ్రీనివాస్) వెంటనే పూరికి తెలియచేసారు. అయితే పూరీ వాటిని రీషూట్ చేయటానికి ఒప్పుకోలేదు. సింగిల్ షాట్ కూడా రీషూట్ చేయాల్సిన పనిలేదు అన్నారు. మిగిలిన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకుంటే చాలు అన్నారు. అలాగే...సురేష్ బాబుకి నిజంగా స్క్రిప్టు, డైరక్షన్ పై జడ్జిమెంట్ ఉంటే ఫ్లాపు సినిమాలు ఎందుకొస్తాయని కామెంట్ చేసారట. అదీ సంగతి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ రాణా నేనూ నా రాక్షసి ఇలియానా సురేష్ బాబు puri jagannath suresh babu rana nenu naa rakshasi ileana
Story first published: Thursday, January 13, 2011, 8:46 [IST]
Other articles published on Jan 13, 2011