For Daily Alerts
Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆ రైటర్ డైరక్షన్ లో గోపీచంద్ చిత్రం కన్ఫర్మ్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కళ్యాణ రామ్ జయీభవ చిత్రానికి కథ, మాటలు అందించిన రచయిత బి.వి.యస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ చిత్రం చేయాటానికి కమిటయ్యారు. శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపీచంద్ కి రవి నేరేట్ చేసిన పద్దతి నచ్చటంతో ఈ కథను నువ్వే డైరక్ట్ చేయమని ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది. ఇక బి.వియస్ రవి ఇంతకుముందు సత్యం, మున్నా, పరుగు, కింగ్ చిత్రాలుకు మాటలు రాసారు. అలాగే మోహన్ బాబు నిర్మించిన సలీంకు కథా సహకారం అందించారు. అలాగే రవి పోసాని కృష్ణ మురళి వద్ద అశోసియేట్ రచయితగా శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్య, భద్రాచలం వంటి చిత్రాలుకు పనిచేసారు. ఇన్నాళ్ళు మాటల రచయితగా పేరుతెచ్చుకున్న రవి దర్శకుడుగానూ సక్సెస్ కావాలని కోరుకుందాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: గోపీచంద్ శౌర్యం జయీభవ కళ్యాణ రామ్ gopichand souryam jayeebhava kalyana ram golimaar
Story first published: Monday, May 31, 2010, 14:18 [IST]
Other articles published on May 31, 2010