Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Pooja Hegde మహేష్ మూవీకి బుట్ట బొమ్మ షరతులు.. త్రివిక్రమ్కు పెట్టిన కండీషన్స్ ఏమిటంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్లో హిట్లు, ఫెయిల్యూర్కు సంబంధం లేకుండా గ్రాఫ్ దూసుకెళ్తున్నది. ఈ అందాల భామకు భారీ ప్రాజెక్టులు, అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది నిర్మాతలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోతున్నారనే వార్త మీడియాలోను, సినీ వర్గాల ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాకు షరతులు భారీగానే పెట్టినట్టు సమాచారం. అయితే పూజా హెగ్డే కెరీర్, త్రివిక్రమ్, నిర్మాతకు పెట్టిన షరతు ఏమిటంటే?
Recommended Video
వరుస ఫ్లాప్స్తో బుట్టబొమ్మ
గతంతో
పోల్చుకొంటే
పూజా
హెగ్డేకు
2022
సంవత్సరం
చేదు
అనుభవాన్ని
మిగిల్చింది.అరవింద
సమేత,
అల
వైకుంఠపురం
సినిమా
విజయంతో
జోష్లో
ఉన్న
పూజా
హెగ్డేకు
ఈ
ఏడాది
వరుసగా
మూడు
ఫ్లాపులు
ఎదురయ్యాయి.
ఆమె
నటించిన
రాధేశ్యామ్,
బీస్ట్,
ఆచార్య
చిత్రాలు
బాక్సాఫీస్
వద్ద
బోల్తా
కొట్టాయి.
క్రేజీ ఆఫర్లతో పూజా హెగ్డే
అయితే
వరుసగా
మూడు
డిజాస్టర్లు
ఖాతాలో
వేసుకొన్న
పూజాహెగ్డేకు
ఆఫర్లు
దండిగానే
వస్తున్నాయి.
విజయ్
దేవరకొండ,
పూరీ
జగన్నాథ్
కాంబినేషన్లో
వస్తున్న
జన
గణ
మన
సినిమాలో
రికార్డు
స్థాయి
రెమ్యునరేషన్
తీసుకొన్నట్టు
మీడియా
వర్గాల్లో
ప్రచారం
జరిగింది.
ఇంకా
పలు
చిత్రాలకు
సంబంధించిన
చర్చలు
జరుగుతున్నట్టు
తెలిసింది.
త్రివిక్రమ్ మూవీకి భారీ రెమ్యునరేషన్
ప్రస్తుతం
అతడు,
ఖలేజా
సినిమాల
తర్వాత
మహేష్
బాబుతో
త్రివిక్రమ్
శ్రీనివాస్
క్రేజీ
ప్రాజెక్టుతో
వస్తున్నాడు.
ఈ
చిత్రంలో
పూజా
హెగ్డే
హీరోయిన్గా
నటిస్తున్నది.
మహేష్
బాబు
కెరీర్లో
28వ
చిత్రంగా
రూపొందుతున్న
సినిమాలో
నటించడానికి
సుమారు
2
కోట్ల
రూపాయలు
తీసుకొన్నట్టు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
ఆ విషయంలో కండీషన్ పెట్టిన పూజా హెగ్డే
మహేష్,
త్రివిక్రమ్
కాంబినేషన్లో
వస్తున్న
సినిమా
హారికా,
హాసిని
బ్యానర్లో
నిర్మాత
ఎస్
రాధాకృష్ణ
రూపొందిస్తున్నారు.
ఈ
సినిమా
కోసం
45
రోజులు
కాల్షిట్స్ను
పూజా
హెగ్డే
కేటాయించారు.
అయితే
ప్రస్తుతం
తన
చేతిలో
ఉన్న
ప్రాజెక్టుల
కారణంగా
తాను
ఇచ్చిన
డేట్స్
కంటే
ఒక్క
రోజు
కూడా
ఎక్కువగా
పాల్గొనలేనని
పూజా
హెగ్డే
చెప్పినట్టు
సమాచారం.
తాను
ఇచ్చిన
డేట్స్,
కాల్షిట్స్
లోబడి
తన
పార్టును
పూర్తి
చేయాలని
నిర్మాతను
కోరినట్టు
తెలిసింది.
పూజా హెగ్గే కెరీర్ ఇలా..
ఇక
పూజా
హెగ్డే
కెరీర్
విషయానికి
వస్తే..
ఇటీవల
రిలీజైన
F3
చిత్రంలో
స్పెషల్
సాంగ్లో
మెరిసింది.
ప్రస్తుతం
రోహిత్
శెట్టి
దర్శకత్వంలో
సర్కస్
అనే
చిత్రంలో
నటిస్తున్నది.
అలాగే
సల్మాన్
ఖాన్తో
కబీ
ఈద్
కభీ
దీవాళీ
చిత్రంలో
కూడా
నటిస్తున్నది.
అలాగే
పూరీ
జగన్నాథ్
దర్శకత్వంలో
జన
గణ
మన
చిత్రంలో
హీరోయిన్గా
మెరువనున్నారు.