Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెంకటేష్తో జోడీ కట్టనున్న ప్రియమణి.. ఆ సినిమా కోసమే.. కన్ఫర్మ్!
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి భేష్ అనిపించుకుంది ప్రియమణి. అందుకే సౌత్ సినిమాల్లో ఆమెకు, ఆమె అందానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఓ ముస్లిం యువకుడిని పెళ్లాడిన ప్రియమణి.. ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది. అయితే తాజా సమాచారం మేరకు ఆమె తిరిగి తెలుగు తెరపై మెరవనుందని తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్ జోడిగా ప్రియమణి నటించనుందని సమాచారం. తమిళంలో హిట్టయిన 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కి తమళనాట సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందించాలని ఫిక్స్ అయ్యారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ 'అసురన్' తెలుగు రీమేక్ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణికి అవకాశం ఇచ్చారనేది లేటెస్ట్ సమాచారం. మొదటి నుంచే ఈ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ వేట ప్రారంభించిన అసురన్ చిత్రయూనిట్ మొదట శ్రీయ అనుకున్నప్పటికీ, చివరకు ప్రియమణిని సెలెక్ట్ చేసుకుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన చేయనున్నారట.
తమిళంలో వచ్చిన 'అసురన్' సినిమా ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిల్చిన ఈ సినిమా 150 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ సునామీ సృష్టించింది. అంతటి సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం, అందులో వెంకటేష్ హీరోగా నటించనుండటం టాలీవుడ్ వర్గాల్లో ఎనలేని క్రేజ్ క్రియేట్ చేసింది.