For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంతాకి అనారోగ్యం...ఎన్టీఆర్ ట్రబుల్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'బృందావనం' చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళలలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతూండగా హీరోయిన్ సమంత జ్వరం వచ్చి ఫెయింట్ అయి పడిపోయింది. డయాగ్నోస్ చేసిన డాక్టర్స్ ఆమెకు ఛికెన్ ఫాక్స్ అని తేల్చారు. దాంతో ఆమెకు రెస్ట్ ఇచ్చిన యూనిట్ హైదరాబాద్ వచ్చి ఆమె లేని మిగతా సన్నివేశాలు తీస్తున్నారు. ఇక ఆమె రికవరీ అయిన తర్వాత ఆమె కాంబినేషన్లో వచ్చే సీన్లను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగునాట స్టార్ హీరోయిన్ గా మారింది. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రంలోనూ చేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సమంతా జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు శ్రీను వైట్ల ఏ మాయ చేసావె నాగ చైతన్య గౌతం మీనన్ samantha jr ntr brindavanam dil raju ye maya chesave naga chaitanya gautham menon
Story first published: Friday, March 26, 2010, 11:00 [IST]
Other articles published on Mar 26, 2010