Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అనుష్క, నయనతార, సమంత, సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్... ది బెస్ట్ ఎవరు? మీరే తేల్చండి!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2018లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొంటే.. భారీ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఈ ఏడాది ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్ తదితర విభాగాల్లో తెలుగు ఫిల్మీబీట్ ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నది. మీ అభిమాన తారకు ఓటు వేసి వారిని టాప్లో నిలబెట్టండి.
మీ ఫేవరేట్ హీరోయిన్కు ఓటు వేయడానికి ఈ లింక్ను క్లిక్ చేయండి
ఈ ఏడాది వచ్చిన సినిమాలను పరిశీలిస్తే... 'భాగమతి'లో అనుష్క, 'జై సింహా'లో నయతార, 'సమ్మోహనం'లో అదితి రావు హైదరి, 'శైలాజ రెడ్డి అల్లుడు'లో అను ఇమ్మాన్యుయేల్, 'అ!' చిత్రంలో కాజల్, నిత్యా మీనన్, 'మహానటి'లో కీర్తి సురేష్, 'అరవింద సమేత'లో పూజా హెగ్డే, 'తొలి ప్రేమ'లో రాశీ ఖన్నా, 'గీత గోవిందం, ఛలో' చిత్రాలతో రష్మిక మండన్న, 'పడి పడి లేచె మనసు'లో సాయి పల్లవి, 'రంగస్థలం'లో సమంత, 'నా నువ్వే'లో తమన్నా తమ నటనతో ఆకట్టుకున్నారు.