Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హేమమాలిని అయిపోయింది ఇప్పుడు కంగనా రనౌత్ వంతు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద ప్రకటన!
మహారాష్ట్ర మంత్రి మరియు సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ ఇటీవల తన అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్గావ్ జిల్లా వీధులను నటి హేమ మాలిని బుగ్గలతో పోల్చారు, ఇది సంచలనం సృష్టించింది. తర్వాత తన ప్రకటనపై క్షమాపణలు చెప్పినా, హేమ మాలిని మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా కంగనా వంతు వచ్చింది. అసలు ఎం జరిగింది అంటే.
హేమ మాలిని బుగ్గలతో
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీహార్ రోడ్లను బాలీవుడ్ నటి హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దాలని చాలా ఏళ్ల క్రితం కామెంట్ చేశారు. ఆయన ప్రకటనపై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత మహారాష్ట్ర మంత్రి మరియు సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ ఇటీవల తన అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్గావ్ జిల్లా వీధులను నటి హేమ మాలిని బుగ్గలతో పోల్చారు.
అందరూ ఇలాగే
ఈ
విషయం
మీద
స్పందించిన
హేమ
మాలిని
ఇక
సామాన్య
పౌరులు
ఇలా
మాట్లాడుతున్నారంటే
అర్థం
చేసుకోవచ్చు.
కానీ
ప్రభుత్వంలోని
మంత్రులే
ఇలా
మాట్లాడితే
సరికాదన్నారు.
వీధులను
తన
బుగ్గలతో
పోల్చిన
విషయం
మీద
మాట్లాడుతూ,
'నేను
నా
చెంపలను
కాపాడుకుంటే
మంచిది.
అని
హాస్యమడారు
అయితే
వాళ్లకు
ఏమో
అనిపించి
ఉండాలి..ఈ
ట్రెండ్
కొన్నాళ్ల
క్రితం
లాలూజీ
(లాలూ
ప్రసాద్
యాదవ్)
ద్వారా
మొదలైంది..
ఆ
తర్వాత
అందరూ
ఇలా
అనడం
మామూలైపోయింది.
అందరూ
ఇలాగే
మాట్లాడుతారు
కానీ
అలా
చేయకూడదు
అని
ఆమె
పేర్కొంది.
వీడియో విడుదల
ఇప్పుడు
జార్ఖండ్లోని
జమ్తారాలోని
కాంగ్రెస్
ఎమ్మెల్యే
ఇర్ఫాన్
అన్సారీ
తన
ప్రకటనపై
మరోసారి
చర్చనీయాంశమైంది.
బాలీవుడ్
నటి
కంగనా
రనౌత్
చెంపల
కంటే
తన
నియోజకవర్గానికి
ఆమోదం
పొందిన
రోడ్లను
సున్నితంగా
చేస్తానని
ఇర్ఫాన్
పేర్కొన్నాడు.
రాష్ట్రంలోని
హేమంత్
సోరెన్
ప్రభుత్వంలో
మిత్రపక్షమైన
కాంగ్రెస్
ఎమ్మెల్యే
ఇర్ఫాన్
అన్సారీ,
జమ్తారాలోని
గిరిజనుల
కోసం
నేను
14
కొత్త
రోడ్లు
ఇచ్చాను
అని
ఒక
వీడియోను
విడుదల
చేశారు.
కంగనా రనౌత్ చెంపల కంటే
ఈ రోడ్లు సినీ నటి కంగనా రనౌత్ చెంపల కంటే కూడా సున్నితంగా ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను. మన గిరిజన పిల్లలు, యువకులు, వ్యాపార వర్గాల ప్రజలు ఆ రోడ్లపై నడుస్తారు. రాష్ట్రంలోని రఘువర్దాస్ ప్రభుత్వంపై దాడి చేస్తూ.. బీజేపీ హయాంలో ఇలాంటి రోడ్లు ఎన్నడూ నిర్మించలేదని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునే పని బీజేపీ చేసిందన్న ఆయన రోడ్లు లేకపోవడంతో గ్రామాల్లో నివాసముంటున్న గిరిజనులు నేడు రోడ్ల మీద పొగ పీల్చాల్సి వస్తోందని అన్నారు.
రోగాల బారిన
కాంగ్రెస్
ఎమ్మెల్యే
ఇర్ఫాన్
మాట్లాడుతూ..
దుమ్ముతో
ప్రజలు
అనేక
రోగాల
బారిన
పడుతున్నారని,
అందుకే
మా
ప్రభుత్వం
ఏర్పడ్డాక
స్థానికుల
కోసం
అభివృద్ధి
పనులు
చేస్తానని
నిర్ణయించుకున్నామన్నారు.
,
హేమంత్
సోరెన్
ప్రభుత్వంలో
నేను
14
రోడ్లను
ఆమోదింప
చేశాను,
ప్రస్తుతం
రోడ్లు
టెండర్లకు
వెళ్లాయని,
త్వరలో
నిర్మాణ
పనులు
ప్రారంభిస్తామన్నారు
ఆయన.
ఇప్పుడు
ఈ
ప్రకటనతో
ఇర్ఫాన్
అన్సారీ
కూడా
వివాదాలు
ఎదుర్కోవలసి
రావచ్చు.