For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న పూరి జగన్నాథ్ కుమార్తె!
Heroine
oi-Dornadula Tirumala
|
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. కానీ పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర హీరోయిన్ గా కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రంలో పవిత్ర కోసం ఓ మంచి పాత్రని సిద్ధం చేశారట. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని అంటున్నారు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ చివరగా తెరకెక్కించిన చిత్రం మెహబూబా నిరాశపరిచింది.
తదుపరి చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలని పూరి భావిస్తున్నాడు. మెహబూబా చిత్రంలో పూరి తనయుడి ఆకాష్ హీరోగా నటించాడు. పూరి కుమార్తె పవిత్ర పెద్ద మీడియా ముందు కనిపించలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Puri Jagannath daughter will enter in to acting. Here is the exiting news
Story first published: Saturday, September 1, 2018, 16:23 [IST]
Other articles published on Sep 1, 2018