For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
షూటింగ్ లో పేకాడుకుంటూ కూర్చుంటే ...దాసరి వార్నింగ్
News
-Staff
By Staff
|
అయినా
దాసరికి
'మా'కీ
సంబంధం
లేనట్లు
వ్యవహరిస్తున్నారు.
నిజానికి
ఈ
సంఘం
ఆవిర్భావానికి
కారకుడిని
నేను''
అన్నారు.
'మా'
అధ్యక్షుడు
మురళీమోహన్
మాట్లాడుతూ
''పరభాషా
నటులు
చాలా
మంది
ఈ
సంఘంలో
సభ్యులు
కావడంలేదు.
వారందరికీ
సభ్యత్వం
తీసుకోమని
చెబుతున్నాం.
పేద
కళాకారుల్ని
ఆదుకొనేందుకు
కొన్ని
ప్రణాళికలు
సిద్ధం
చేసుకున్నాం.
పరిశ్రమ
అభివృద్ధికి
అన్నీ
సంఘాల
వారితోనూ
సమష్టిగా
కృషి
చేస్తామ''ని
పేర్కొన్నారు.
ఈ
వేదికపైనే
ఇటీవల
జాతీయ
స్థాయి
పురస్కారాలు
పొందిన
'హోప్',
'కమ్లి',
'కిట్టు'
చిత్ర
బృందాల్ని
సత్కరించారు.
ఈ
కార్యక్రమంలో
రామానాయుడు,
ఆహుతి
ప్రసాద్,
జయసుధ,
ఏవీయస్,
పి.సుకన్య,
భార్గవ
తదితరులు
పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, September 23, 2008, 15:32 [IST]
Other articles published on Sep 23, 2008