Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
60వ పుట్టిన రోజు: జగపతి బాబు కీలక ప్రకటన.. టాలీవుడ్ లో ఆ అతి కొద్దిమంది సరసన!
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తరువాత విలన్ పాత్రలకు పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే తన అరవయ్యవ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
లెజెండ్ తో రీ ఎంట్రీ
ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు హీరోగా ఫేడ్ అవుట్ అయిపోవడంతో అవకాశాలు దొరకని పరిస్థితుల్లో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తరువాత ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకునే పని పడలేదు. అయితే తన అరవయ్యవ పుట్టినరోజు సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
ముఖ్య అతిథిగా
సినీ సెలబ్రిటీ అయినా సరే జగపతి బాబు చాలా సింపుల్ గా తన లైఫ్ లీడ్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందులో భాగంగానే యోగ వంటి విషయాల్లో కూడా చాలా యాక్టివ్ గా చూపిస్తుంటారు. ఫిబ్రవరి 12వ తేదీ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక కీలక ప్రకటన చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో నటుడు జగపతి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
60వ పుట్టినరోజు సందర్భంగా
ఆ
కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా
హాజరైన
జగపతి
బాబు
సినిమాలో
హీరో
అనిపించుకోవడం
కంటే
నిజజీవితంలో
హీరో
అనిపించుకోవాలి
అనే
ఉద్దేశంతో
అవయవ
దానం
చేయడానికి
సిద్ధమయ్యానని
ఆయన
వెల్లడించారు.
తన
60వ
పుట్టినరోజు
సందర్భంగా
ఈ
మేరకు
నిర్ణయం
తీసుకున్నానని
ఆయన
వెల్లడించారు.
మనుషులుగా
పుడతాం,
మనుషులుగా
చనిపోతాము,
వెళ్ళేటప్పుడు
200
గ్రాములు
బూడిద
తప్ప
ఇంకేమీ
మిగలదని
ఆయన
వెల్లడించారు.
ఎవరెవరు చేశారు అంటే?
కానీ
అవయవ
దానం
అనేది
చేయడం
కారణంగా
మనం
మరణించిన
తర్వాత
ఏడు
ఎనిమిది
మందికి
పునర్జన్మ
ఇచ్చే
అవకాశం
కలుగుతుందని
జగపతి
బాబు
ఈ
సందర్భంగా
వెల్లడించారు.
అంతేకాక
అవయవ
దానం
చేసే
వాళ్ళకి
పద్మశ్రీ
పద్మభూషణ్
ఇలాంటి
అవార్డులు
కూడా
ప్రదానం
చేయాలని
ఆయన
అన్నారు.
ఒకరకంగా
టాలీవుడ్
కు
సంబంధించి
ఇలా
అవయవ
దానం
చేసిన
అతి
కొద్దిమంటి
నటులలో
ఆయన
కూడా
చేరారు.
టాలీవుడ్
లో
జగపతిబాబు
మాత్రమే
కాక
హీరో
నవదీప్,
హీరోయిన్
సమంత,
దర్శకుడు
రాజమౌళి
కూడా
తన
మరణానంతరం
తన
అవయవాలు
దానం
చేయాలని
అవయవదానం
కార్యక్రమంలో
చేరారు.
Recommended Video
అవయవ దానం మీద
గతంలో
అవయవ
దానం
మీద
అవగాహన
ఉండేది
కాదు
కానీ
ఈ
మధ్య
కాలంలో
అవయవ
దానం
మీద
అవగాహన
పెరుగుతుంది
జగపతి
బాబు
లాంటి
నటులు
ఇలాంటి
కార్యక్రమాలలో
పాల్గొనే
మరి
కొంత
మందికి
అవగాహన
పెరిగి
దురదృష్టవశాత్తు
లేక
సాధారణంగానో
చనిపోయిన
తర్వాత
వారి
భౌతిక
దేహంతో
ఏడు
ఎనిమిది
మందికి
పునర్జన్మ
ఇచ్చే
అవకాశం
పొందవచ్చు.