వన్ఇండియా ఫిల్మీబీట్తో అల్లు శిరీష్ స్పెషల్ ఇంటర్వ్యూ (వీడియో)
బెంగుళూరు: అల్లు శిరీష్ హీరోగా, గీతా ఆర్ట్స్ బ్యానర్పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు'. ఆగస్ట్ 5న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం అల్లు శిరీష్ సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. సినిమా సక్సెస్ కావడంతో ఇటీవలే హైదరాబాద్ లో థాంక్స్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం బెంగుళూరులో సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ వన్ ఇండియా ఫిల్మీబీట్కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన సినిమా గురించి చెప్పిన విశేషాలు క్రింది వీడియోలో...


Click it and Unblock the Notifications











