Just In
- 5 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 6 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 7 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 8 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీడియాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్, ఎందుకంటే
హైదరాబాద్ : రామ్ చరణ్ దిగి వచ్చి మీడియాకు క్షమాపణ చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అయితే మీడియాకు ఆయన క్షమాపణ చెప్పాల్సిన సిట్యువేషన్ ఏమొచ్చింది, ఎప్పుడొచ్చింది అంటారా. రీసెంట్ గా చిరు 61 పుట్టిన రోజు వేడుకలో మీడియాకు అవమానం జరిగిట్లైంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ మీడియాని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు పార్ట్ హయిత్ లో ఘనంగా జరిగాయి. అయితే మీడియాను లోపలకి రానివ్వకుండా రిస్ట్రిక్ట్ చేసారు. అయితే నిజానికి శిల్పకళా వేదిక వద్దనూ, మెగా ఫ్యామిలీ చేసిన ఈవెంట్స్ కు హాజరైన మీడియాను పార్క్ హయిత్ కు వచ్చి కవర్ చేసుకోమని చెప్పారు. అయితే వెన్యూ వద్దకు వెళ్లాక రెడ్ కార్పెట్ దాకానే మీడియాను లోపలకి రానిచ్చారు. దాంతో మీడియా వర్గాలు చాలా అప్ సెట్ అయ్యాయి.
మీడియాకు సరైన ట్రీట్ మెంట్ జరగలదేని న్యూస్ ద్వారా తెలుసుకున్న రామ్ చరణ్ క్షమాపణ చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఆయన ఈ విషయాన్ని ఓ దురదృష్టకర సంఘటన గా భావిస్తున్నామని, భవిష్యత్ లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ , డిజిటల్ మీడియా వారందరికీ ఆయన ధాంక్స్ చెప్పారు.