twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టు మెట్లెక్కిన ధనుష్!

    తనపై దాఖలైన పిటిషన్ పై స్టే విధించాలంటూ తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు.

    By Rajababu
    |

    తనపై దాఖలైన పిటిషన్ పై స్టే విధించాలంటూ తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ధనుష్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీ చోకలింగం విచారించారు.

    అనంతరం పిటిషన్ దారులు కాథిరేశన్, మీనాక్షి దంపతులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 8 తేదీకి వాయిదా వేశారు.

    Dhanush moves Madras High Court over couple’s claim

    ఇటీవల ఓ దంపతులు ధనుష్ తమ కుమారుడని తమిళనాడులోని మేలూర్ కు సమీపంలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో సినిమాలపై మోజుతో చెన్నైకి పారిపోయాడని వారు ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా తమ సంతానంలో మూడో కుమారుడైన ధనుష్ జీవన భృతి కింద నెలకు రూ.65 వేలు చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

    English summary
    Popular actor Dhanush on Wednesday moved a Madras high court, seeking quashing of a case filed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X