Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా డబ్బు కోసమే నన్ను పెళ్లాడింది: హీరోయిన్పై భర్త పిటీషన్
హైదరాబాద్: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య గత కొంత కాలంగా విడాకుల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకెక్కారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరూ ఒప్పందానికి రాకపోతే పిటీషన్ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గతేడాది నవంబర్లో కరీనా విడాకుల పిటీషన్ ఉపసంహరించుకుంది.
అయితే తాజాగా సంజయ్ కపూర్ మరోసారి విడాకుల పిటీషన్ దాఖలు చేసారు. కరిష్మా కపూర్ నన్ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే అంటూ తన పిటీషన్లో పేర్కొన్నాడు. గ్లామరస్ లైఫ్ స్టైల్ కోసం వెంపర్లాడేదని, అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్తో బ్రేకప్ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుని రీబౌండ్ అయిందంటూ పేర్కొన్నాడు. పిల్లలను తనతో కలవకుండా చేస్తోందని, విడాకుల కేసులో వారిని పావులుగా వాడుకుంటోందని పిటీషన్లో పేర్కొన్నారు.
కరిష్మా కపూర్..... నాకు భార్యగా, నా తల్లిదండ్రులకి కోడలిగానే కాదు, తల్లిగా కూడా ఫెయిల్ అయిందంటూ సంజయ్ కపూర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. అయితే కరిష్మా లాయర్ క్రాంతి సాతె మాత్రం సంజయ్ కపూర్ ఆరోపణలను తోసి పుచ్చారు. అతను కావాలని ఇలాంటి కట్టు కథలు ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు.
గతంలో
విడాకులు,
ఉపసంహరణ...
రిష్మాకు
సంజయ్
కపూర్తో
2003
లో
వివాహమైంది.
వీరికి
ఇద్దరు
పిల్లలు.
అనంతరం
2010
నుంచి
కరిష్మా
ముంబైలోని
తన
పుట్టింట్లో
ఉంటుంది.
తర్వాత
విడాకుల
కోసం
కోర్టు
కెక్కారు.
ఇద్దరి
మధ్య
కొన్ని
విషాయాలు
పరిష్కారం
కాక
పోవడంతో
విడాకుల
ప్రక్రియ
ఓ
కొలిక్కి
రాలేదు.
గతంలో
పలు
వాయిదాల్లో
వారిరువురు
ఒక
ఒప్పందానికి
రాకపోవడంతో
మళ్లీ
కేసు
వాయిదా
మీద
వాయిదా
పడింది.
కోర్టు
ఆదేశాల
మేరకు
ఇద్దరూ
ఒప్పందానికి
రాకపోతే
పిటీషన్ను
ఉపసంహరించుకోవాల్సి
ఉంటుంది.
ఈ
మేరకు
గతేడాది
కరిష్మా
విడాకుల
పిటీషన్
ఉపసంహరించుకుంది.