Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
నయీం ఎన్కౌంటర్లో ఖతం అయ్యేంతవరకూ...
గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఖయ్యుం భాయ్' దాదాపు పూర్తికావొచ్చింది. వచ్చెనెల 5వ తేదీకి షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అవుతున్నారు. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రను తారకరత్న పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మ్యూజిక్ నందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా భరత్ వ్యవహరిస్తున్నారు.

ఇటీవల కట్టా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ 'భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది అని తెలిపారు. అలాగే నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉందని తెలిపారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్కౌంటర్లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామన్నారు. గోపి మోహన్ - కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు.