For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతున్నప్పటికీ మహేష్ ఆపకుండా...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు ప్రస్తుతం ఇస్ధాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పరిస్ధితి ఏమీ బాగోలేదు. రాజకీయ అస్ధిరతతో మొన్నీ మధ్య సూసైడ్ బాంబర్స్ విధ్వంసం సృష్టించారు. దాదాపు ముప్పై రెండు మంది చనిపోయిన ఈ సంఘటనతో అక్కడ పరిశరాలు మొత్తం వణికిపోతున్నాయి. ఇంకా కొందరు సూసైడ్ బాంబర్స్ సిటీలోనే ఉన్నారని వార్తలు అందుతున్నాయి. అయినా శ్రీను వైట్ల అక్కడే కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. నవంబర్ 10 వ తేదీ వరకూ షూటింగ్ జరగనుంది. మహేష్ బాబు, యూనిట్ మొత్తం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలోని వావ్ హోటల్లో బస చేసారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. మహేష్ బాబు పోలీస్ ఆపీసర్ గా చేస్తున్నారు. సోనియా కూడా ఓ కీలక పాత్రలో కనపించనున్నదని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు సమంత దూకుడు గోపీ మోహన్ కోన వెంకట్ mahesh babu samantha devisri prasad dookudu srinu vytla
Story first published: Tuesday, November 2, 2010, 9:53 [IST]
Other articles published on Nov 2, 2010