twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతున్నప్పటికీ మహేష్ ఆపకుండా...

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు ప్రస్తుతం ఇస్ధాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పరిస్ధితి ఏమీ బాగోలేదు. రాజకీయ అస్ధిరతతో మొన్నీ మధ్య సూసైడ్ బాంబర్స్ విధ్వంసం సృష్టించారు. దాదాపు ముప్పై రెండు మంది చనిపోయిన ఈ సంఘటనతో అక్కడ పరిశరాలు మొత్తం వణికిపోతున్నాయి. ఇంకా కొందరు సూసైడ్ బాంబర్స్ సిటీలోనే ఉన్నారని వార్తలు అందుతున్నాయి. అయినా శ్రీను వైట్ల అక్కడే కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. నవంబర్ 10 వ తేదీ వరకూ షూటింగ్ జరగనుంది. మహేష్ బాబు, యూనిట్ మొత్తం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలోని వావ్ హోటల్లో బస చేసారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. మహేష్ బాబు పోలీస్ ఆపీసర్ గా చేస్తున్నారు. సోనియా కూడా ఓ కీలక పాత్రలో కనపించనున్నదని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X