Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘బ్రహ్మోత్సవం’ అంటే అదే, రిలీజ్ డేట్పై మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పి.వి.పి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్.వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘బ్రహ్మోత్సవం'. సినీ జీవిత స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31 సందర్భంగా ఈ చిత్రం ప్రారంభోత్సవం పి.వి.పి సంస్థ కార్యాలయంలో ఉదయం గం.9.27ని. జరిగింది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి క్లాప్ ఇచ్చి, కెమెరా స్విచాన్ చేసారు.
అదే
బ్రహ్మోత్సవం...
ఈ
సందర్భంగా
దర్శకుడు
శ్రీకాంత్
అడ్డాల
మాట్లాడుతూ..‘సీతమ్మ
వాకిట్లో
సిరిమల్లె
చెట్టు
వంటి
సూపర్
హిట్
చిత్రం
తర్వాత
సూపర్
స్టార్
మహేష్
తో
మరో
మంచి
సినిమా
చేస్తున్నాము.
పి.వి.పి
సినిమా
వంటి
ప్రతిష్టాత్మక
సంస్థలో
ఒక
మంచి
ఫ్యామిలీ
ఎంటర్టెనర్
చేయడం
చాలా
ఆనందంగా
ఉంది.
ఎక్కడైనా
నలుగురు
ఉన్న
చోట
ఓ
అందం,
ఆనందం
ఉంటుంది.
అలాంటిది
అనేక
మంది
ఒక
కుటుంబంలో
ఉండి
ప్రతి
ఓ
సందర్భాన్ని
ఓ
ఉత్సవం
జరుపుకునేటట్టు
ఉంటే
అదే
‘బ్రహ్మోత్సవం'
అన్నారు.
సంక్రాంతి
కానుకగా
జనవరి
8న
విడుదల
పి.వి.పి
అధినేత
ప్రసాద్
వి.పొట్లూరి
మాట్లాడుతూ..‘జులై
10
నుండి
ఏకధాటిగా
ఈ
చిత్రం
షూటింగ్
జరుపుకుంటుంది.
మా
పి.వి.పి
సంస్థలో
ఇది
ఓ
ప్రతిష్టాత్మక
చిత్రం
అవుతుంది.
సంక్రాంతి
కానుకగా
జనవరి
8న
ఈ
చిత్రాన్ని
వరల్డ్
వైడ్
గా
విడుదల
చేస్తాం.
ప్రేక్షకుల్లో
అభిమానుల్లో
జనవరి
8
నుండే
ఈ
చిత్రం
పండగ
వాతావరణాన్ని
క్రియేట్
చేస్తుంది.
శ్రీకాంత్
అడ్డాల
రెడీ
చేసిన
అద్భుతమైన
స్క్రిప్టు
ని
ఎక్కడా
కంప్రమైజ్
కాకుండా
నిర్మిస్తాం'
అన్నారు.
మహేష్ బాబు, సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, తనికెళ్ల భరణిలతో పాటు భారీ తారాగణం ఇతర ముఖ్య పాత్రలు పోషించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జే.మేయర్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ఆర్ట్: తోటతరణి, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.