Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నాగార్జున ఓ మెంటల్ అట.. సమంత అలా కాదట..
ఓం నమో వెంకటేశాయ చిత్రం తర్వాత తాను నటిస్తున్న చిత్రం రాజు గారి గది 2 అని నాగార్జున తెలిపారు. ఆ చిత్రంలో తాను మెంటలిస్ట్గా నటిస్తున్నట్టు వివరించారు.
విభిన్నమైన చిత్రాల ఎంపికలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని ప్రత్యేకమైన శైలి. తాజాగా ఆయన నటించిన ఓం నమో వెంకటేశాయ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఈ చిత్రం తర్వాత ఏంటనే ప్రశ్నకు నాగార్జున తెరదించాడు. తన తదుపరి చిత్రం రాజు గారి గది 2 అని తెలిపాడు. ఓం నమో వెంకటేశాయ చిత్రంలో వేంకటేశ్వరస్వామికి భక్తుడి పాత్రలో కనిపించిన ఆయన ఈ చిత్రంలో మెంటలిస్ట్గా నటిస్తున్నానని పేర్కొన్నారు.
రోల్ను బాగా డిజైన్ చేశారు.. ఫ్యాన్స్కు పండగే
మెగాస్టార్
చిరంజీవి
హోస్ట్గా
వ్యవహరిస్తున్న
మీలో
ఎవరు
కోటీశ్వరుడులో
హీరోయిన్
ప్రగ్యా
జైస్వాల్
తో
కలిసి
నాగార్జున
గురువారం
తళుక్కున
మెరిశాడు.
ఈ
సందర్భంగా
మాట్లాడుతూ..
రాజు
గారి
గది2లో
తన
పాత్ర
చక్కగా
డిజైన్
చేశారు.
ఫ్యాన్స్
చక్కటి
విందు
లాంటి
చిత్రంగా
అనిపిస్తుంది.
ఈ
చిత్రంలో
సరికొత్త
అవతారంలో
కనిపిస్తాను.
అతిథి పాత్ర కాదు.. ఫుల్ లెంగ్త్
రాజుగారి
గదిలో
తన
రోల్
అతిథి
పాత్ర
కాదని
నాగార్జున
వివరణ
ఇచ్చారు.
తనది
పూర్తిస్థాయి
పాత్ర
అని
ఆయన
అన్నారు.
ఈ
చిత్రం
2015లో
విడుదలైన
రాజు
గారి
గది
సినిమాకు
సీక్వెల్గా
రూపొందుతున్నది.
ఈ
చిత్రానికి
కూడా
ఓంకార్
దర్శకత్వం
వహిస్తున్నారు.
ఈ
చిత్రంలో
సీరత్
కపూర్,
సమంత,
శకలక
శంకర్
తదితరులు
ఉన్నారు.
సమంత, నాగార్జున జంటగా..
రాజు
గారి
గది
2
చిత్రంలో
నాగార్జున,
సమంత
జంటగా
నటించడంలేదట.
ఆమెది
ప్రత్యేకమైన
పాత్ర
అని
తెలిసింది.
ఈ
చిత్రంలో
సమంత
భూతంగా
కనిపించనున్నదనే
రూమర్లను
చిత్ర
నిర్మాతలు
కొట్టిపడేశారు.
సమంత
ఓ
భావోద్వేగభరితమైన
పాత్రను
పోషిస్తున్నది
అని
సినీ
వర్గాలు
తెలిపాయి.
మార్చి నుంచి నాగ్ రెగ్యులర్గా షూటింగ్
మార్చి
నెల
నుంచి
నాగార్జున
రెగ్యులర్గా
షూటింగ్లో
పాల్గొననున్నారు.
పీవీపీ
బ్యానర్పై
రూపొందుతున్న
ఈ
చిత్రానికి
సంగీతం
ఎస్ఎస్
థమన్
అందిస్తున్నారు.
2015లో
ఓంకార్
దర్శకత్వంలో
రూపొందిన
రాజుగారి
గది
భారీ
విజయాన్ని
సాధించిన
సంగతి
తెలిసిందే.