రాంచరణ్ చేతుల మీదుగా నీవెవరో ట్రైలర్.. పసందైన కామెడీతో..
యువ నటుడు ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు హరినాథ్ రూపొందించిన నీవెవరో చిత్రం ఆగస్టు 24న రిలీజ్కు సిద్దమైంది. 2014లో వచ్చిన లవర్స్ చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహించారు. తమిళ ఈ చిత్రం అధే కాంగల్ అనే చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా రాంచరణ్ విడుదల చేశారు. చిత్రం ఘనవిజయం సాధించాలని చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.
నువ్వేవరో చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ను చిత్ర యూనిట్ను విడుదల చేయడం గమనార్హం. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. జిబ్రాన్, అచు రాజమణి, ప్రసన్ ప్రవీన్, శ్యామ్ సంగీత బాధ్యతలను చేపట్టారు. సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్గా, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్ వ్యవహరించారు.


More from Filmibeat
neevevaro aadhi pinisetty taapsee ritika vennela kishore kona venkat నీవెవరో ఆది పినిశెట్టి తాప్సీ రితిక వెన్నెల కిషోర్ కోన వెంకట్


Click it and Unblock the Notifications











