Just In
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాన్నకు ప్రేమతో: మీడియాతో జూ.ఎన్టీఆర్ పర్సనల్ టచ్, భారీ పార్టీ
హైదరాబాద్: భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో 'నాన్నకు ప్రేమతో' సినిమాతో ముందుకు వస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో' చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్కు 25వ సినిమా.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విలేకరులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. విలేకరులను ఆయన పర్సనల్గా మీట్ కానున్నారు. సోమవారం నాడు సాయంత్రం హైదరాబాదులోని దసపల్లా హోటల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీడియా మిత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడనున్నారు. వారికి మంచి పార్టీ కూడా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

మీడియా ప్రతినిధులతో జూనియర్ వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం. నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని సంక్రాంతి రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ 'డిక్టేటర్', నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.