Just In
- 49 min ago
ఈవెంట్కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
70శాతం గట్టెక్కింది... నాగార్జున చాలానే కష్టపడుతున్నాడు.
రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలై.. మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'రాజుగారి గది'.చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న 'రాజుగారి గది' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. ఒయాక్ ఎంటర్టైన్మెంట్స్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీ రోల్ లో కనిఒపించనున్నాడు.
ఒయాక్ ఎంటర్ టైన్మెంట్స్, పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత కీలకపాత్రను పోషిస్తున్న ఈ మూవీ తాజాగా థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. నాగార్జున, సీనియర్ నరేశ్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

''పాండిచ్చేరిలో 20 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్తో దాదాపు 70 శాతం టాకీ పార్ట్ పూర్తయింది. నాగార్జున, నరేష్, సమంత, సీరత్ కపూర్, సీనియర్ నరేష్ల నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ముఖ్యంగా నాగార్జున ఇందులో మరింత అందంగా కనిపిస్తున్నారని అందరూ వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సీరత్ పాత్ర చాలా కీలకం, ఆమెకు లభించిన ఈ క్యారెక్టర్ ఆమె కెరీర్లో మైలురాయిగా నిలవడం ఖాయం'' అని చెప్తోంది చిత్ర యూనిట్
పాండిచ్చేరిలో 20 రోజులపాటు జరిపిన తాజా షెడ్యూల్తో ఈ మూవీ 70 శాతం వరకూ చిత్రీకరణ పూర్తయినట్టు నిర్మాతలు తెలియజేశారు. పాండిచ్చేరి షెడ్యూల్లో నాగార్జున, నరేశ్, సమంత, సీనియర్ నరేశ్ నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న హీరోయిన్ సీరత్ కపూర్.కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు ఆకాంక్షించారు. మరి.. 'రన్ రాజా రన్' తరహా మరో విజయాన్ని ఈ మూవీ సీరత్కు అందిస్తుందేమో చూడాలి..!