Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీకాంత్కు పద్మ విభూషణ్, రాజమౌళికి పద్మశ్రీ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మ పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. సినిమా రంగం నుండి ఈ సారి రజనీకాంత్కు ‘పద్మ విభూషణ్' పురస్కారం అందుకోబోతున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది. బాహుబలి లాంటి భారత దేశం గర్వించదగ్గ సిినమా తీసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కినట్లు స్పష్టమవుతోంది. అదే విధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రా కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.
రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. రజనీకాంత్ నటుడిగా సినిమా రంగానికి చేసిన సేవాలకు గాను ఆయన్ను ఎంపిక చేసారు. అనుపమ్ ఖేర్ తనకు అవార్డు దక్కడంపై ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసారు.
Happy,
Humbled
&
Honoured
to
share
that
i
have
been
awarded
The
PADMA
BHUSHAN
by
the
Govt.
of
India.
Greatest
news
of
my
life:)
#JaiHind
—
Anupam
Kher
(@AnupamPkher)
January
25,
2016