For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఫోర్స్ పనులను పవన్ ప్రకటిస్తాడా?
News
-Staff
By Staff
|
పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సి.ఎమ్.పి.ఎఫ్)ను ప్రారంభించి చాలా రోజులే అయింది. ప్రారంభం అయితే అయిందికానీ పనులేమీ మొదలుకాలేదు. ఈ సంస్థ చేయనున్న పనులను బహూషా వారంరోజుల్లో మీడియాకు తెలియజేయనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. సి.ఎమ్.పి.ఎఫ్ ను ప్రారంభించిన 40 రోజుల తరువాత దాని కార్యక్రమాలను ప్రకటిస్తానని ఆ రోజే పవన్ తెలిపాడు. చెప్పిన రోజులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో పవన్ ఏం చెప్పనున్నాడా అనే ఉత్కంఠ అభిమానులలో నెలకొన్నది. జల్సా షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్ ఎపుడు తన సంస్థ కార్యక్రమాలను వెల్లడిస్తాడో మరి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, December 9, 2007, 23:53 [IST]
Other articles published on Dec 9, 2007