Don't Miss!
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Technology 8GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లేతో Realme స్మార్ట్ఫోన్ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
మీడియాపై భగ్గుమన్న బాలయ్య 'లెజెండ్' హీరోయిన్: ఎందుకు?
నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా చేసిన ‘లెజెండ్’ సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ముంబై: నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా చేసిన 'లెజెండ్' సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ముంబైలోని ఒక మాల్లో బాలీవుడ్ సినిమా 'బజార్' షూటింగ్ జరుగుతోంది. కొంత షూటింగ్ ముగిసిన తరువాత రాధిక లంచ్ కోసం తన వ్యానిటీ వ్యాన్లోకి వెళ్లింది.
ఆ తర్వాత కాసేటికి ఆమె వ్యాన్ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో అక్కడ చేరిన ఫొటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్లపై కెమెరాలు క్లిక్ మనిపించారు. దీంతో రాధిక ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తన పర్మిషన్ లేకుండా ఫొటోలు ఎందుకు తీస్తున్నారని మండిపడింది.
వాటిని వెంటనే డిలీట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. రాధికా ఆప్టే లుక్ను అప్పుడే విడుదలచేయాలని ఈ సినిమా నిర్మాతలు అనుకోవడంలేదు. అందుకే ఆమె ఆగ్రహం వ్యక్తంచేసిందని ఫొటోగ్రాఫర్లు అంటున్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, చిత్రాంగదా సింగ్ తదితరులు నటిస్తున్నారు.