త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి ఎస్.గోపాలరెడ్డి కెమెరా...

By Srikanya

త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్ రెడ్డి కెమెరామెన్ గా చేయనున్నారు. త్రివిక్రమ్ తొలిసారిగా గోపాలరెడ్డితో పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం హీరోయిన్ జరుగుతోంది. అనూష్క,సమంత పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం ఓకే చేయించుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన సబ్జెక్టు ఫైనల్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఖలేజా విడుదలై భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరో ప్రక్క వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి తో డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఉన్నారు. ఇక నిర్మాత దానయ్య ఈ చిత్రానికి ముందు అల్లు అర్జున్ తో చేసిన వరుడు చిత్రం పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X