Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి ఎస్.గోపాలరెడ్డి కెమెరా...
త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్ రెడ్డి కెమెరామెన్ గా చేయనున్నారు. త్రివిక్రమ్ తొలిసారిగా గోపాలరెడ్డితో పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం హీరోయిన్ జరుగుతోంది. అనూష్క,సమంత పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం ఓకే చేయించుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన సబ్జెక్టు ఫైనల్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఖలేజా విడుదలై భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరో ప్రక్క వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి తో డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఉన్నారు. ఇక నిర్మాత దానయ్య ఈ చిత్రానికి ముందు అల్లు అర్జున్ తో చేసిన వరుడు చిత్రం పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.