For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడిగా మారుతున్న పూరీ జగన్నాథ్ సోదరుడు..
News
oi-Rajababu
By Rajababu
|
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అడుగు జాడల్లో ఆయన సోదరుడు నడబోతున్నాడు. ఇప్పటి వరకు హీరోగా సుపరిచితులైన సాయిరాం శంకర్ దర్శకత్వం బాధ్యతలను చెపట్టబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఆయన వెల్లడించలేదు.
గత 15 ఏళ్లలో సాయిరాం శంకర్ దాదాపు 12 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వాడు నేను కాదు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్నది. హీరోగా తనదైన ముద్ర వేసుకొన్న సాయి దర్శకుడిగా పేరుతెచ్చుకొంటారని ఆశిద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sai ram shankar puri jagannadh vadu nenu kaadu సాయిరాం శంకర్ పూరీ జగన్నాథ్ వాడు నేను కాదు
English summary
Actor Sai Ram Shankar acting in Vadu Nenu Kaadu movie. The film is going release in Telugu, Tamil and Malayalam languages. The exciting update is that Sai Ram Shankar is going to follow the footsteps of his brother Puri Jagannadh by making the baby steps in the direction.
Story first published: Tuesday, March 13, 2018, 13:03 [IST]
Other articles published on Mar 13, 2018