Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఖుషి టెక్నీషియన్ కోలా భాస్కర్ కన్నుమూత!!
2020లో
సినిమా
పరిశ్రమలో
కూడా
పలు
మరణాలు
అందరిని
తీవ్ర
మనోవేదనకు
గురి
చేశాయి.
ఒక
విషాద
ఘటన
గురించి
మరువక
ముందే
మరో
ఘటనకు
సంబంధించిన
వార్త
కలచి
వేస్తోంది.
ఈ
రోజు
ఒక
సీనియర్
ఎడిటర్
కూడా
కన్నుమూశారు.
తెలుగులోనే
కాకుండా
తమిళ్
లో
కూడా
పలు
చిత్రాలకు
ఎడిటర్
గా
పని
చేసిన
కోలా
భాస్కర్
(55)
కన్ను
మూశారు.
గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న భాస్కర్ ఈ రోజు ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలకు భాస్కర్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఆ సినిమాలతోనే ఆయనకు సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నారు. పలు అవార్డులను కూడా అందుకున్నారు.
కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 7/G బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా తెలుగులో 'నన్ను వదలి నీవు పోలేవులే' టైటిల్ తో విడుదల చేశారు కోలా భాస్కర్. ఇక ఆయన మృతిపట్ల కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.