Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
అప్పుడు కమేడియన్ హీరో అయ్యాడు ఇప్పుడు విలన్ హీరో...
సుబ్బరాజు హీరోగా శ్రీ కమలాలయ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. సూపర్ గుడ్ ఫిల్మింస్ సంస్థలో పలు చిత్రాలకు పనిచేసిన పోకూర శ్రీదర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతన్నారు. బెంగాలీలో పేరొందిన హీరోయిన్ దీప్తీ ప్రియ ఈ చిత్రకథానాయిక. ఈ చిత్ర కథను దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ 'ప్రస్తుతం సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, అక్రమాలకు సంబంధించిన సమస్యలను, వాటిపై మహిళలు జరిపే పోరాటాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం" అన్నారు.
చిత్ర నిర్మాత ఎస్ వి ఎస్ రావు ప్రోగ్రెస్ ను వివరిస్తూ 'విజయదశమి రోజున చిత్రం షూటింగ్ ప్రారంభించాం. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ తో యాభై శాతం టాకీ పార్ట్ పూర్తయింది. ఒక ముఖ్య పాత్రను ప్రముఖ హీరోయిన్ పోషిస్తుంది. తదుపరి షెడ్యూల్ హార్సీలీహిల్స్, నెల్లూరులో జరుగుతుంది అన్నారు. ఇంకా ఈ చిత్రంలో జీవా, ఎం ఎస్ నారాయణ, ప్రభాకర్, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం : సదివే దేవేంద్ర అందిస్తున్నారు, నిర్మాత ఎస్ వి ఎస్ రావు, కథ స్కీన్ ప్లే దర్శకత్వం: పోకూరు శ్రీధర్.