Don't Miss!
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగ చైతన్య సినిమాలో నాగ్-వెంకీ అతిథి పాత్రలో?
హైదరాబాద్: ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య, ఆ సినిమా తర్వాత మళయాల హిట్ మూవీ ‘ప్రేమం' తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ల నుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని ‘మజ్నూ' పేరుతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మళయాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది.
ఇందులో నాగార్జున, వెంకటేష్ లు అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి, మేనమామలతో కలిసి నాగ చైతన్య కలిసి కనిపిస్తే సినిమాపై అంచనాలు భారీగా ఉండటం ఖాయం. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
‘సాహసం
శ్వాసగా
సాగిపో'
సినిమా
వివరాల్లోకి
వెళితే...
రొమాంటిక్
యాక్షన్
ఎంటర్టెనర్
గా
ఈ
చిత్రాన్ని
ప్లాన్
చేస్తున్నారు.
ఫస్ట్
లుక్
లో
రోడ్డుపై
బైక్
ఉండటాన్ని
బట్టి
ఇదొక
అడ్వెంచరస్
రోడ్
ట్రిప్పుకు
సంబంధించిన
కాన్సెప్టుతో
సాగుతుందని
స్పష్టమవుతోంది.
ఈ
చిత్రంలో
హీరో
రానా
కూడా
అతిథి
పాత్రలో
కనిపించబోతున్నట్లు
సమాచారం.
ఈ
సినిమాకు
ఎం
రవీందర్
రెడ్డి
నిర్మాత.
సునితా
తాటికి
చెందిన
గురు
ఫిల్మ్స్
బేనర్లో
కోన
వెంకట్
సమర్పకుడిగా
ఈ
సినిమా
తెరకెక్కబోతోంది.
ఏఆర్
రెహమాన్
సంగీతం
అందించబోతున్న
ఈ
చిత్రానికి
గౌతం
మీనన్
దర్శకత్వం
వహించనున్నారు.