ఇప్పటి వరకు పవర్స్టార్పై తొమ్మిది కేసులు

ఆయన పవర్స్టార్ రెండో భార్య దుర్యా నడుపుతున్న బాలాజీ ట్రేడింగ్ కార్పొరేషన్, బాబా ట్రేడింగ్ కంపెనీలకు తీసుకెళ్లాడు. రూ.2.5లక్షల చొప్పున మూడు దఫాలుగా కమీషన్ ఇస్తే ఆరు శాతం వడ్డీతో రూ.5 కోట్లు ఇప్పిస్తానని చెప్పింది.
ఆ మేరకు మార్చి 16కల్లా రూ.7.5 లక్షల కమీషన్ను రవీంద్రకుమార్ ఇచ్చాడు. రుణం ఇప్పించకపోవడంతో పలుమార్లు నేరుగా వెళ్లి సంప్రదించాడు. అదే సమయంలో రెండు కంపెనీల బోర్డు తిప్పేశాయి.
తన నుంచి తీసుకున్న కమీషన్ డబ్బులు ఇవ్వాలని కోరగా హతమారుస్తామంటూ బెదిరించారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పవర్స్టార్పై తొమ్మిది కేసులు నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications











