Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రెచ్చిపోయిన మెగా అభిమానులు... థియేటర్లో వీరంగం!
హైదరాబాద్: తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు..... తీరా థియేటర్లోకి వచ్చిన తర్వాత షో ఆలస్యం కావడంతో తట్టుకోలేక పోయారు. దీంతో థియేటర్ మీద తమ ప్రతాపం చూపించారు.
గుంటూరు జిల్లా కొల్లూరులో బెనిఫిట్ షో ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు థియేటర్ పై దాడికి దిగారు. నిన్న రాత్రే షో వేస్తామని నిర్వాహకులు టిక్కెట్లు అమ్మారు. అయితే తెల్లవారు జాము వరకు బెనిఫిట్ షో వేయకపోవడంతో ఖైదీ నెం 150 అభిమానులు శ్రీనివాస థియేటర్ పై దాడి చేసి కుర్చీలతో పాటు స్క్రీన్ లను కూడా ధ్వంసం చేసినట్టు సమాచారం.
శ్రీనివాస థియేటర్
శ్రీనివాస థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఈ పరిణామాలతో పోలీసులు రంగంలకి దిగి లాఠీ ఛార్జ్ కూడా చేసారని తెలుస్తోంది.
థియేటర్లో విధ్వసం
అభిమానులు థియేటర్లో విధ్వంసం సృష్టించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. ఈ పరిణామాలు అభిమానుల్లో సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి నిదర్శనం.
బాహుబలికి చేరువలో ‘ఖైదీ నెం 150': రికార్డుల వేట షురూ...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150' ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో గ్రాండ్ గా రిలీజైంది. యూఎస్ఏలో ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఖైదీ నెం 150... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్ 150' రివ్యూ)
ప్రీమియర్ షో అప్ డేట్: ఖైదీ నెం 150, ఆడియన్స్ రివ్యూ....