Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేను చనిపోలేదు, క్షేమంగా ఉన్నాను: ప్రముఖ సింగర్ పి. సుశీల
ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, ఫేమస్ సెలబ్రిటీల మీద చనిపోయినట్లు రూమర్స్ రావడం తరచూ వింటూనే ఉన్నాయి. తాజాగా ఈ డెత్ హాక్స్ రూమర్స్ ప్రముఖ సింగర్ పి.సుశీల మీద ప్రచారంలోకి వచ్చాయి.
#PSuseela Amma is hale & healthy, presently in Dallas city, USA. Kindly don't believe in rumours pic.twitter.com/GfsgDErLkG
— RIAZ K AHMED (@RIAZtheboss) November 3, 2017
సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వైరల్ కావడంతో ఆమె అభిమానులు కంగారు పడ్డారు. కొందరు కండోలెన్స్ తెలుపుతూ మెసేజ్లు పోస్టు చేశారు. అయితే ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. తాను క్షేమంగా ఉన్నాను అని తెలియజేస్తూ సుశీల తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె యూఎస్ఏలో క్షేమంగా ఉన్నారు.
వివిధ భాషల్లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా పి. సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 2016లో మార్చిలో స్థానం సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో ఆమె పాటలు పాడారు.