Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్విట్టర్లోకి అధికారికంగా అనుష్క శెట్టి.. ట్వీట్ చేసి అభిమానులతో
దక్షిణాదిలో అగ్రతార అనుష్క శెట్టి ట్విట్టర్లోకి అధికారికంగా ప్రవేశించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొద్దికాలంగా తన ట్విట్టర్ అకౌంట్ తెరిచే ఉద్దేశాన్ని వెల్లిడిస్తూ వస్తున్నది. అయితే తన అధికారిక అకౌంట్ ఇదే అంటూ అనుష్క ట్విట్ చేసింది.
అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ను ప్రకటిస్తూ.... మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి @MsAnushkaShetty ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.
ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2వ తేదీన ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు నటించారు.