ఏ మంత్రం వేసావె
Release Date :
09 Mar 2018
Audience Review
|
ఏ మంత్రం వేసావె సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, శివాణి సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీదర్ మర్రి వహించారు.
కథ
నిక్కి (విజయ్ దేవరకొండ)కి కంప్యూటర్ గేమ్స్ ఆడటం అంటే పిచ్చి. బాహ్య ప్రపంచాన్ని కూడా మరిచిపోయి కంప్యూటర్స్లో గేమ్స్ ఆడుతుంటాడు. నిక్కీ వ్యవహారం అతని తల్లిదండ్రులకు మానసిక వ్యధకు గురిచేస్తుంది. ఇక రాగమాలిక ఉరఫ్ రాగ్స్ (శివానీ సింగ్) కంప్యూటర్ గేమ్స్ డిజైనర్, డెవలపర్. ఓ కారణంగా రాగ్స్ని చూసి నిక్కి ప్రేమలో పడుతాడు. కానీ రాగ్స్ వెంట ఓ గ్యాంగ్ వెంటపడి దాడి చేసి బంధిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తన ప్రేయసిని నిక్కి ఎలా రక్షించుకొన్నాడు? రాగమాలికను ఎవరు? ఎందుకు దాడి...
-
శ్రీదర్ మర్రిDirector
-
Telugu.filmibeat.comఏం మంత్రం వేశావే అనే చిత్రం భారీగా ఊహించి వెళితే నిరాశ పరచడం ఖాయం. కథ, కథనాలు, టేకింగ్ చాలా నాసిరకంగా ఉండటం వల్ల పలుమార్లు ఇబ్బందికి గురికావాల్సి వస్తుంది. అర్జున్రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడం బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.
-
ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
-
అలాంటి దుస్తులు ధరిస్తే మానభంగాలా? అనసూయ పోస్టు వైరల్
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్ఫుల్గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable