Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విషాదంలో ప్రముఖ గాయని అనురాధ పాడ్వల్.. కొడుకు మరణంతో..
ప్రముఖ గాయని అనురాధ పాడ్వల్ విషాదంలో మునిగిపోయారు. ఆమె కుమారుడు ఆదిత్య పాడ్వాల్ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుముశారు. ఆయన వయసు 35 సంవత్సరాలు. కొద్ది నెలలుగా ఈ వ్యాధతో పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషాదంలో మునిగిన అనురాధ పాడ్వాల్కు అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అనురాధ పాడ్వల్ కుమారుడి మరణ వార్తను గాయకుడు శంకర్ మహాదేవన్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఆదిత్య మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆ వార్తను నమ్మబుద్ది కాలేదు. ప్రతిభావంతుడైన సంగీతకారుడే కాకుండా మంచి మనిషి. రెండు రోజుల క్రితమే ఆయనతో కలిసి ఓ పాట పాడాను. ఇంతలోనే ఇలాంటి ఘోరం జరిగి పోయిందంటే నమ్మబుద్ది కావడం లేదు లవ్ యూ బ్రదర్.. నీవు లేని లోటు పూడ్చలేనిది అంటూ శంకర్ మహాదేవన్ ఫేస్బుక్లో పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్ థాక్రే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన థాక్రే సినిమాకు ఆదిత్య పాడ్వల్ పనిచేశారు. ఈ సినిమాలో సాహెబ్ తూ అనే పాటను రూపొందించారు. ప్రస్తుతం తన తల్లి అనురాధ పాడ్వల్ మ్యూజిక్ ఆల్బమ్ కోసం పనిచేస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. ఆదిత్య ఆకస్మిక మరణంతో సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు