twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదంలో ప్రముఖ గాయని అనురాధ పాడ్వల్.. కొడుకు మరణంతో..

    |

    ప్రముఖ గాయని అనురాధ పాడ్వల్‌ విషాదంలో మునిగిపోయారు. ఆమె కుమారుడు ఆదిత్య పాడ్వాల్‌ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుముశారు. ఆయన వయసు 35 సంవత్సరాలు. కొద్ది నెలలుగా ఈ వ్యాధతో పడుతూ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషాదంలో మునిగిన అనురాధ పాడ్వాల్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    అనురాధ పాడ్వల్ కుమారుడి మరణ వార్తను గాయకుడు శంకర్ మహాదేవన్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఆదిత్య మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆ వార్తను నమ్మబుద్ది కాలేదు. ప్రతిభావంతుడైన సంగీతకారుడే కాకుండా మంచి మనిషి. రెండు రోజుల క్రితమే ఆయనతో కలిసి ఓ పాట పాడాను. ఇంతలోనే ఇలాంటి ఘోరం జరిగి పోయిందంటే నమ్మబుద్ది కావడం లేదు లవ్ యూ బ్రదర్.. నీవు లేని లోటు పూడ్చలేనిది అంటూ శంకర్ మహాదేవన్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

     Anuradha Paudwals son Aditya Paudwal passed away

    ఈ మధ్య కాలంలో శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్ థాక్రే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన థాక్రే సినిమాకు ఆదిత్య పాడ్వల్ పనిచేశారు. ఈ సినిమాలో సాహెబ్ తూ అనే పాటను రూపొందించారు. ప్రస్తుతం తన తల్లి అనురాధ పాడ్వల్ మ్యూజిక్ ఆల్బమ్ కోసం పనిచేస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. ఆదిత్య ఆకస్మిక మరణంతో సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు

    English summary
    Popular singer Anuradha Paudwal son Aditya Paudwal died with kidney failure. Shankar Mahadevan confirmed the news on Facebook. He wrote, "Devastated hearing this ! Our dearest Aditya Paudwal is no more !! Just can’t believe this !
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X