Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ ...ట్రైలర్ ని షేర్ చేసి విషెష్ చెప్పాడు
హైదరాబాద్ : మహేష్ బాబు ఏదైనా ట్వీట్ చేసారంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాల్సిందే. తాజాగా ఆయన త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం తను-నేను కు చెందిన ట్రైలర్ ని షేర్ చేస్తూ, విషెష్ చెప్పారు.
—
Mahesh
Babu
(@urstrulyMahesh)
November
24,
2015
అలాగే...ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరో మరెవరో కాదని, తనతో ప్రత్యేక అనుబంధం ఉన్న దర్శకుడు స్వర్గీయ శోభన్(బాబి దర్శకుడు, నాని మాటల రచయిత) కుమారుడు అని తెలియచేసారు.
I
cherish
fond
memories
of
working
with
director
late
Sobhan.
Am
happy
that
his
son
Santosh
Sobhan
took
up
acting..
—
Mahesh
Babu
(@urstrulyMahesh)
November
24,
2015
అతని తొలి చిత్రం విడుదలకు సిద్దంగా ఉందని, శుభాకాంక్షలు తెలియచేసారు.
his
debut
film
Tanu
Nenu
is
set
to
release.
Wish
him
all
the
success
:)
—
Mahesh
Babu
(@urstrulyMahesh)
November
24,
2015
'తను నేను' విషయానికి వస్తే...
అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల చిత్రాల నిర్మాత రాంమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'తను నేను'. సంతోష్, అవికాగౌర్ జంటగా నటిస్తుండగా దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా వంటి హిట్ చిత్రాల నిర్మాత పి రామ్మోహన్ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం 'తను నేను'. అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో 'వర్షం' చిత్ర దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా పరిచయమవుతున్నాడు.
ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సన్షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ సంస్థలు నిర్మించారు.