For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కంగ్రాట్స్ ... 'ప్రస్థానం' దేవకట్టా
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
వెన్నెల చిత్రంతో పరిచయమైన దేవకట్టా తన మలి చిత్రంగా 'ప్రస్థానం' రూపొందించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఆ చిత్రం విజయం సాధించకపోయినా ఓ వర్గం ప్రశంసలు పొంది మంచి మార్కులే వేయించుకుంది. ఇక తాజాగా ఆ చిత్రం నవంబరు 22 నుంచి గోవాలో మొదలుకానున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సావల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఇండియన్ పనోరమా విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. రాజకీయ రంగం నేపథ్యంగా సాగే కథతో 'ప్రస్థానం' సినిమా రూపుదిద్దుకొంది. ఈ చిత్రంలో శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.అలాగే ఈ సంవత్సరం పనోరమా విభాగానికి ఎంపికైన తెలుగు చిత్రం ఇదొక్కటే కావటం మరో విశేషం. దర్శకుడు ఎన్.చంద్ర అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ వివిధ భాషల నుంచి 140 చిత్రాలను పరిశీలించింది. 26 చిత్రాల్ని ఎంపిక చేశారు.ఈ సందర్బంగా దేవకట్టాకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రస్ధానం ఇండియన్ పనోరమ శర్వానంద్ సాయికుమార్ గోవా prasthanam indian panorama sarwanand sai kumar goa
Story first published: Sunday, October 17, 2010, 10:59 [IST]
Other articles published on Oct 17, 2010